దేశీయ ఈక్విటీ మార్కెట్లు లాభాల బాట

ఆరంభ ట్రేడింగ్ లో సెన్సెక్స్‌ 143 పాయింట్లు ఎగసి 44,761 వద్దకు చేరగా..జాతీయ స్టాక్ ఎక్సేంజీ సూచీ నిఫ్టీ 52 పాయింట్లు పెరిగి 13,165 వద్ద కదలాడుతోంది.

Update: 2020-12-03 16:30 GMT

దేశీయ ఈక్విటీ మార్కెట్లు లాభాల బాటన దూకుడుగా సాగుతున్నాయి...బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ 190 పాయింట్లు పెరగ్గా నిఫ్టీ 13,170 వద్దకు చేరింది. ఆరంభ ట్రేడింగ్ లో సెన్సెక్స్‌ 143 పాయింట్లు ఎగసి 44,761 వద్దకు చేరగా..జాతీయ స్టాక్ ఎక్సేంజీ సూచీ నిఫ్టీ 52 పాయింట్లు పెరిగి 13,165 వద్ద కదలాడుతోంది. అంతర్జాతీయ సానుకూల సంకేతాలకు తోడు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ పరపతి విధాన కమిటీ తాజా సమీక్షలో ద్రవ్య లభ్యత మరింత మెరుగుపడ్డానికి తగిన చర్యలను ప్రకటించవచ్చన్న అంచనాలు మార్కెట్ల జోరుకు కారణమవుతున్నాయి. 

Tags:    

Similar News