YS Sharmila: జగనన్నా.. అద్దం ముందు నిల్చొని ప్రశ్నించుకోండి

YS Sharmila: అన్నా అని పిలిపించుకున్న వారే హంతకులకు రక్షణ కల్పిస్తున్నారని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్‌ షర్మిల అన్నారు.

Update: 2024-03-15 10:18 GMT

YS Sharmila: జగనన్నా.. అద్దం ముందు నిల్చొని ప్రశ్నించుకోండి

YS Sharmila: అన్నా అని పిలిపించుకున్న వారే హంతకులకు రక్షణ కల్పిస్తున్నారని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్‌ షర్మిల అన్నారు. హంతకులు ఎవరో కాదు.... బంధువులే అని సాక్ష్యాలు వేలెత్తి చూపుతున్నాయన్నారు. ఇవాళ్టి వరకు హత్య చేసిన , చేయించిన వాళ్లకు శిక్ష పడలేదని చెప్పారు. జగనన్నా... అద్దం ముందు నిల్చొని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి... మీ మనస్సాక్షి ఏం చెబుతుందో వినండని అన్నారు షర్మిల. మాజీ మంత్రి వైఎస్‌ వివేకా ఐదో వర్ధంతి సందర్భంగా కడపలో నిర్వహించిన స్మారక సభలో షర్మిల పాల్గొన్నారు.

Tags:    

Similar News