కోడెలకు వైసీపీ ఎంపీ నివాళి
కోడెలకు వైసీపీ ఎంపీ నివాళి కోడెలకు వైసీపీ ఎంపీ నివాళికోడెలకు వైసీపీ ఎంపీ నివాళి
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ భౌతికకాయానికి వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆయన తండ్రి విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్య నివాళులర్పించారు. కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కోడెల తమ కుటుంబానికి ఎంతో ఆప్తులని.. ఆయన మృతి బాధించిందని ఎంపీ చెప్పారు. మరోవైపు కోడెలను అంత్యక్రియలకు అధికారిక లాంఛనాలు అవసరం లేదని కోడెల కుటుంభ్యులు చెప్పిన సంగతి తెలిసిందే.