Tirupati: తిరుపతిలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్‌రెడ్డి ప్రచారం

Tirupati: అభినయ్‌రెడ్డి నేతృత్వంలో వైసీపీలో చేరిన 300మంది

Update: 2024-03-24 11:40 GMT

Tirupati: తిరుపతిలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్‌రెడ్డి ప్రచారం

Tirupati: తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి గడప గడపకు తిరుగుతూ యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ప్రజలతో మమేకమై అధికార పార్టీ తిరుపతిలో చేసిన అభివృద్ధిని ప్రజలకు అర్థమయ్యే రీతిలో తెలుపుతున్నారు. సరైన రోడ్లు లేని ప్రాంతాలకు హైవేలను తలపించేలా రోడ్ల నిర్మాణం చేపట్టారని నేడు అభినయ్ రెడ్డి నేతృత్వంలో 300 పైగా యువత వైసీపీ కండువా కప్పుకున్నారు. డిప్యూటీ మేయర్‌గా తాను చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయమని ప్రజలలోకి వెళుతున్న భూమన అభినయ్ రెడ్డి మా ప్రతినిధి సురేష్ ఫేస్ టూ ఫేస్.

Tags:    

Similar News