Peddireddy: మహానాడులో టీడీపీ పార్టీ తీరు సంస్కార హీనంగా ఉంది

Peddireddy: పార్టీ జెండా ఎగురవేసిన మంత్రి పెద్దిరెడ్డి

Update: 2022-05-30 08:54 GMT

Peddireddy: మహానాడులో టీడీపీ పార్టీ తీరు సంస్కార హీనంగా ఉంది

Peddireddy: మహానాడులో టీడీపీ పార్టీ తీరు సంస్కార హీనంగా ఉందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు సంస్కారహీనడని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తన కార్యాలయంలో పార్టీ జెండా ఎగురవేసారు. రాబోయే ఎన్నికల్లోనూ తమ పార్టీ ఎక్కువ సీట్లు గెలవడం ఖాయమన్నారు. మహామాడు వేదికగా కొందరు నాయకులు, నాయకురాళ‌్లు వ్యక్తిగతంగా చేసిన దూషణలు వారి సంస్కారాన్ని ప్రతిబింబిస్తున్నాయని మండిపడ్డారు.

Tags:    

Similar News