విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం మంత్రి బొత్స సమీక్ష
Botsa Satyanarayana: నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలి
విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం మంత్రి బొత్స సమీక్ష
Botsa Satyanarayana: విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవంపై మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పైడితల్లి సిరిమాను జాతర ఈ యేడాది ఘనంగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశించారు. సిరిమాను జాతర ఆలస్యం కాకుండా ముందుగానే అన్ని విధాల జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అన్నారున.