శ్రీ సత్యసాయి జిల్లా ఓడి చెరువులో విషాదం.. నాటువైద్యం వికటించి ఇద్దరు మృతి

* పూలకుంట్లపల్లిలో మోకాళ్ల నొప్పులకు ఇంజెక్షన్‌ చేసిన నాటు వైద్యుడు.. ఇంజెక్షన్‌ వికటించడంతో ఇద్దరు మృతి

Update: 2022-12-10 05:37 GMT

శ్రీ సత్యసాయి జిల్లా ఓడి చెరువులో విషాదం.. నాటువైద్యం వికటించి ఇద్దరు మృతి

Natu Vaidyam Side Effects: శ్రీ సత్యసాయి జిల్లా ఓడి చెరువులో విషాదం చోటుచేసుకుంది. నాటువైద్యం వికటించి ఇద్దరు మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. మరో ముగ్గురి పరిస్థితి విషమం విషమంగా ఉంది. పూలకుంట్లపల్లిలో మోకాళ్ల నొప్పులకు ఓ నాటు వైద్యుడు ఇంజెక్షన్‌ చేశాడు. అయితే ఇంజెక్షన్‌ వికటించడంతో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురు బత్తలపల్లి, పులివెందుల, అనంతపురం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Tags:    

Similar News