టీడీపీ సీనియర్ నేత కన్నుమూత
టీడీపీ సీనియర్ నేత కన్నుమూత టీడీపీ సీనియర్ నేత కన్నుమూత
టీడీపీలో విషాదం నెలకొంది. ఆ పార్టీ సీనియర్ నేత డా.గద్దె వెంకటకృష్ణారావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. పమిడిముక్కల మండలం వీరంకిలాకు గ్రామంలో ఇవాళ అంత్యక్రియలు జరగనున్నాయి. గద్దె వెంకటకృష్ణారావు మృతికి టీడీపీ నేతలు సంతాపం తెలిపారు.