కేంద్ర మంత్రి కిషన్రెడ్డిని కలిశారు కొందరు టీడీపీ నేతలు.. గ్రామాల్లో వైసీపీ నేతల దాడులు పెరిగిపోతున్నాయని వీటిని అరికట్టాలని కిషన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఎక్కువగా పల్నాడు ప్రాంతంలో వైసీపీ దాడులకు పాల్పడుతుంది వివరించారు. ప్రస్తుతం గుంటూరులో టీడీపీ ఏర్పాటు చేసిన పునరావాస శిబిరంలో ఉంటున్న కొందరు టీడీపీ నేతలు కేంద్రమంత్రికి చెప్పుకున్నారు. ఈ అంశంపై ఐజీ, డీజీపీలతో మాట్లాడతానని చెప్పారు.