తలశిల రఘురాం సతీమణి స్వర్ణకుమారి కన్నుమూత

* తలశిల సతీమణి స్వర్ణకుమారి మృతిపై సీఎం జగన్ దిగ్భ్రాంతి

Update: 2023-02-05 09:21 GMT

తలశిల రఘురాం సతీమణి స్వర్ణకుమారి కన్నుమూత

YS Jagan: YSRCP ఎమ్మెల్సీ తలశిల రఘురామ్‌ సతీమణి స్వర్ణకుమారి కన్నుమూయడంపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తలశిల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు సీఎం జగన్‌ దంపతులు గొల్లపూడి వెళ్లారు. రఘురాం భార్య స్వర్ణకుమారికి నివాళులు అర్పించి.. తలశిల కుటుంబాన్ని సీఎం జగన్‌ దంపతులు పరామర్శించారు.

Tags:    

Similar News