Perni Nani: ఎన్టీఆర్ను చంపినందుకు వెంకటేశ్వరస్వామి చంద్రబాబుకు శాపం పెట్టాడు..
Perni Nani: ఎన్టీఆర్ను చంపినందుకు.. చంద్రబాబుకు వెంకటేశ్వర స్వామి శాపం పెట్టాడని మాజీ మంత్రి పేర్నినాని విమర్శించారు.
Perni Nani: ఎన్టీఆర్ను చంపినందుకు వెంకటేశ్వరస్వామి చంద్రబాబుకు శాపం పెట్టాడు..
Perni Nani: ఎన్టీఆర్ను చంపినందుకు.. చంద్రబాబుకు వెంకటేశ్వర స్వామి శాపం పెట్టాడని మాజీ మంత్రి పేర్నినాని విమర్శించారు. చంద్రబాబు నకిలీ స్వామిజీల తయారయ్యరన్నారు. తనను, లోకేష్ ను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని...పేర్నినాని ఆరోపించారు. 2024 తర్వాత చంద్రబాబు కూడా ఎన్టీఆర్ లాగా మానసికంగా కుంగిపోవాల్సిందే. సంక్షేమ పథకాల వలన రాష్ట్రం శ్రీలంక అవుతుందని మొన్నటి దాకా భోరుమని ఏడ్చారు. ఇప్పుడేమో అంతకన్నా ఎక్కువ సంక్షేమం అందిస్తామని అంటున్నారు. పవన్, చంద్రబాబును చూస్తే జాలేస్తుంది. జగన్ సత్తా ఏంటో వారిద్దరికీ ఇప్పుడు తెలిసొచ్చింది అని పేర్ని నాని అన్నారు.