Perni Nani: రాష్ట్రంలో జగన్ వేవ్ మాత్రమే కనిపిస్తోంది
Perni Nani: ఎంపిక చేసిన 2700 మంది బూత్ లెవల్ కార్యకర్తలతో మీటింగ్
Perni Nani: తాడేపల్లిలో వైసీపీ కీలక సమావేశం జరుగుతోంది. ఎన్నికల నేపథ్యంలో బూత్ లెవల్ కార్యకర్తలతో సీఎం జగన్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఐదేళ్ల తమ పాలనను ప్రజలకు వివరించడం.. ఎన్నికలకు చేపట్టాల్సిన బాధ్యతలపై కార్యకర్తలకు జగన్ దిశానిర్దేశం చేస్తారు. ఈ సమావేశంతో ఎన్నికల ప్రచారం ఊపందుకుంటుందని.. మరోసారి వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని చెబుతోన్న మాజీ మంత్రి పేర్నినాని.