Y S Sharmila: కాకినాడలో పీసీసీ చీఫ్ షర్మిల ప్రచారం

Y S Sharmila: వైసీపీ,టీడీపీలను ఓటు వేస్తే న్యాయం జరగదు

Update: 2024-04-29 13:00 GMT

Y S Sharmila: కాకినాడలో పీసీసీ చీఫ్ షర్మిల ప్రచారం 

Y S Sharmila: కాకినాడలో ఏపీపీసీసీ చీఫ్ షర్మిల ప్రచారం నిర్వహించారు. పదేళ్లలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శలు గుప్పించారు. వైసీపీ,టీడీపీ పార్టీలను ఓటు వేస్తే న్యాయం జరగదని చెప్పారు. ఈ రెండు పార్టీలు బీజేపీతో పొత్తులో ఉన్నాయని..ఒక పార్టీ పొత్తు సక్రమం అయితే.. మరొక పార్టీ అక్రమం అని ఎద్దేవా చేశారు. మరోసారి రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పాలన రావాలంటే హస్తం గుర్తుకు ఓటు వేయాలని షర్మిల ప్రజలను కోరారు.

Tags:    

Similar News