Andhra Pradesh: రాజమండ్రి బస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎంపీ మార్గాని భరత్

Andhra Pradesh: కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్ధం ఆర్టీసీ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టారో అడిగి తెలుసుకున్నారు

Update: 2021-04-26 13:06 GMT
ఎంపీ భారత్ (ఫైల్ ఇమేజ్)

Andhra Pradesh: రాజమండ్రి బస్ స్టేషన్ ను ఎంపీ మార్గని భరత్ తనిఖీ చేశారు. కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్ధం ఆర్టీసీ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టారో అడిగి తెలుసుకున్నారు. తప్పని సరి పరిస్థితుల్లో ప్రయాణం చేస్తున్న వారు మాస్క్ ధరించాలని సూచించారు. కరోనా మొదటి దశ కంటే రెండో దశ వ్యాప్తి ఉధృతంగా ఉందని ప్రతి ఒక్కరు స్వీయనియంత్రణ పాటించాల్సిన అవసరం ఉందన్నారు ఎంపీ భరత్.

Tags:    

Similar News