Volunteers: మచిలీపట్నంలో వలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలు..

Volunteers: ప్రజాసేవ చేస్తున్న మాపై నిందలు వేస్తున్నారు

Update: 2024-04-01 10:03 GMT

Volunteers: మచిలీపట్నంలో వలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలు..

Volunteers: ఏపీలో వాలంటీర్లకు సంబంధించి ఈసీ ఇచ్చిన ఆదేశాలు...రాజీనామాలకు దారితీశాయి. మచిలీపట్నంలో వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. 832 మంది వాలంటీర్లు వారి రాజీనామాల పత్రాలను మున్సిపల్ కమిషనర్‌కు అందజేశారు. విపక్ష నేతల వైఖరితో మనస్థాపానికి గురై రాజీనామా చేస్తున్నట్లు వాలంటీర్లు వెల్లడించారు. ప్రజలకు సేవ చేస్తున్న తమపై నిందలు వేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఎన్నో రకాలుగా అవమానించినా భరించామని.. అయితే.. పెన్షన్లు ఇవ్వకుండా అడ్డుకోవడం కలచివేసిందన్నారు వాలంటీర్లు.

Tags:    

Similar News