Narasapuram: 1వ తేదీన యథావిధిగా పింఛన్లు పంపిణీ

Update: 2020-03-28 18:41 GMT

నరసాపురం: ఏప్రిల్ ఒకటో తేదీన యథావిధిగా పింఛన్లు ఇంటి వద్దనే అందిస్తామని సరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కరోనా నేపథ్యంలో బయోమెట్రిక్ లేకుండానే పింఛన్లు అందించనున్నట్టు చెప్పారు. కాగా ఎమ్మెల్యే సూచనల మేరకు లేసు పార్కు వారు తొలి విడతగా 1000 మాస్క్లు తయారు చేసి అందించారు. వాటిని ఎమ్మెల్యే పంపిణీ చేశారు.


Tags:    

Similar News