Chandrababu: జగన్‌ అన్ని వర్గాలను మోసం చేశారు

Chandrababu: వైసీపీని ఓడిస్తేనే రాష్ట్రాన్ని కాపాడుకోవచ్చు

Update: 2024-03-28 16:17 GMT

Chandrababu: జగన్‌ అన్ని వర్గాలను మోసం చేశారు

Chandrababu: అరాచకాలకు ముగింపు పలకాలన్నా.. విధ్వంసం పాలైన రాష్ట్రాన్ని కాపాడాలన్నా.. వైసీపీ నరకాసుర పాలనకు చరమగీతం పాడాలన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. అనంతపురం జిల్లా ప్రజాగళం యాత్రలో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలే టార్గెట్‌గా విమర్శలు గుప్పించారాయన. సీమను తాము హార్టికల్చర్‌గా చేస్తే.. హత్యలతో సైకో రాజ్యంగా మార్చారంటూ మండిపడ్డారు.

Tags:    

Similar News