కెనడాలో వాటల్‌ ఫాల్స్‌లో పడి.. ప్రమాదవశాత్తు ఐదుగురు విద్యార్ధులు మృతి

Machilipatnam: విద్యార్ధుల్లో మచిలీపట్నం పాలుకొండకు చెందిన నాగకుమార్‌

Update: 2023-07-04 11:05 GMT

కెనడాలో వాటల్‌ ఫాల్స్‌లో పడి.. ప్రమాదవశాత్తు ఐదుగురు విద్యార్ధులు మృతి

Machilipatnam: మచిలీపట్నంలో విషాదం చోటు చేసుకుంది. నిన్న కెనడాలో సిల్వర్‌ ఫాల్స్‌ వాటర్‌ ఫాల్స్‌లో ప్రమాదవశాత్తు ఐదుగురు విద్యార్ధులు మరణించారు. ఇందులో మచిలీపట్నం పోలుకొండకు చెందిన నాగకుమార్‌ ఉన్నారు. రెండేళ్ల కింద ఎంసీఏ చదవటానికి నాగకుమార్‌ కెనడాకు వెళ్లాడు. నిన్న 5గురు విద్యార్ధులతో కలిసి వాటర్‌ ఫాల్స్‌కి వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడి మరణించాడు. దీంతో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు.

Tags:    

Similar News