YCP Leaders: కోనసీమలో కొవిడ్‌ నిబంధనలకు తూట్లు

YCP Leaders: రికార్డింగ్‌ డ్యాన్సులు నిర్వహించిన వైసీపీ నేతలు * పి.గన్నవరం మండలం, గంటి పెదపూడిలో

Update: 2021-03-25 08:02 GMT
వైసీపీ (ఫైల్ ఫోటో )

Andhra Pradesh: కోనసీమలో కరోనా నిబంధనలకు తూట్లు పొడిచారు వైసీపీ నేతలు. పి.గన్నవరం మండలం గంటిపెదపూడిలో వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం సందర్భంగా రికార్డింగ్‌ డ్యాన్సులు నిర్వహించారు నేతలు. ఈ కార్యక్రమానికి వైసీపీ ఎమ్మెల్యేలు, జిల్లా వైసీపీ నేతలు హాజరయ్యారు. స్టేజీపైనే నాలుగు మున్సిపాలిటీల చైర్మన్‌లకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కొవిడ్‌ నిబంధనలు కార్యక్రమంలో పాటించకపోయినా భద్రత చర్యలు చేపట్టిన భద్రతా సిబ్బంది ప్రేక్షకపాత్ర వహించారు.

Tags:    

Similar News