Krishna: కృష్ణా జిల్లా కరోనా డాక్టర్ల నిరవధిక నిరసనలు

Krishna: రెండేళ్లుగా రెండు వేవ్ లలోనూ ప్రాణాలొడ్డి సర్వీసు చేసిన డాక్టర్లు

Update: 2021-11-29 10:27 GMT

కృష్ణ జిల్లాలో కరోనా డాక్టర్ల నిరవధిక నిరసన (ఫైల్ ఇమేజ్)

Krishna: కృష్ణా జిల్లాలో కరోనా డాక్టర్లు నిరవధిక నిరసనలకు పిలుపునిచ్చారు. కరోనా దూసుకొచ్చిన తొలి, రెండో వేవ్ లలో ప్రాణాలకు తెగించి వైద్య సేవలందించిన డాక్టర్లను ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై వారు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఎన్ని వందల సార్లు వినతులు ఇచ్చినా పట్టించుకోడం లేదని, ఆఫీసుల చుట్టూ తిరిగి అవమానాలు ఎదుర్కొంటున్నామని వారు వాపోతున్నారు. తమ సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యే వరకూ నిరవధిక నిరసనలకు దిగుతామంటున్న డాక్టర్లు ప్రభుత్వం పట్టించుకోకపోతే ఆత్మహత్యలకైనా వెనకాడబోమంటున్నారు.

Tags:    

Similar News