CM Jagan: ఈ- ఆటోలను ప్రారంభించిన సీఎం జగన్

CM Jagan: ఇంటింటికి వెళ్లి చెత్త సేకరించడం కోసం.. కొత్తగా 516 ఈ- ఆటోలు

Update: 2023-06-08 05:39 GMT

CM Jagan: ఈ- ఆటోలను ప్రారంభించిన సీఎం జగన్

CM Jagan: సీఎం జగన్ ఈ-ఆటోలను ప్రారంభించారు. చెత్త సేకరణకు పర్యావరణహితంగా ఉండే 516 విద్యుత్ ఆటోలను సీఎం జగన్ ప్రారంభించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఈ కార్యక్రమం జరగింది. 36 మున్సిపాలిటీలకు వీటిని అందజేశారు. ఒక్కో ఆటో విలువ 4.10 లక్షలు కాగా, 500 కేజీల సామర్ధ్యంతో వీటిని రూపొందించారు. ఆటోల కొనుగోలుకు ప్రభుత్వం 21.18 కోట్లను వెచ్చించింది.

Tags:    

Similar News