గుంటూరులో అగ్రిగోల్డ్ బాధితులకు చెక్కుల పంపిణీ

Update: 2019-11-07 07:15 GMT

గుంటూరులో అగ్రిగోల్డ్ బాధితులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. ఏపీ సీఎం జగన్, మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీని కోసం బడ్జెట్‌లో ఒక వెయ్యి 150 కోట్లు కేటాయించారు. తొలి విడతలో 10 వేల రూపాయల లోపు డిపాజిట్లకు చెక్కులు పంపిణీ చేపట్టారు. రాష్ట్రంలో 3 లక్షల 69 వేల 655 మందికి 263.99 కోట్లు చెల్లించనున్నారు. త్వరలో 20 వేల లోపు డిపాజిటర్లకు కూడా చెక్కులు పంపిణీ చేయనున్నారు. 

Tags:    

Similar News