Chandrababu: నగరి ప్రజాగళం సభను చూస్తే.. జగన్ మైండ్ బ్లాక్ అవుతుంది

Chandrababu: ఇంటికిపోవడానికి సిద్ధం అనిపేరు పెట్టుకున్నారు

Update: 2024-03-27 14:53 GMT

Chandrababu: నగరి ప్రజాగళం సభను చూస్తే.. జగన్ మైండ్ బ్లాక్ అవుతుంది

Chandrababu: నగరి ప్రజాగళం సభలో సీఎం జగన్‌పై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. జగన్ సిద్ధం అని.. పేరుపెట్టుకున్నారని.. ఇంటికి పోవడానికి సిద్ధంగా ఉన్నట్టు ఆయన ప్రకటించుకున్నారని ఎద్దేవా చేశారు. నగరి ప్రజాగళం సభను చూసిన తర్వాత జగన్ మైండ్ బ్లాక్ అవుతుందన్నారు. 5 రూపాయాలకు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్‌ను రద్దు చేసిన వ్యక్తి పేదవాడా..? పెత్తందారుడా.. అని చంద్రబాబు ప్రశ్నించారు. ఎన్ని అన్నా క్యాంటీన్లను రద్దు చేశారో.. అన్నింటినీ తిరిగి తీసుకొస్తామని చంద్రబాబు హమీ ఇచ్చారు.

Tags:    

Similar News