APSRTC: కరోనా వేళ ఏపీఎస్‌ ఆర్టీసీ అప్రమత్తం

APSRTC: మైకుల ద్వారా ప్రయాణికులకు పలు సూచనలు

Update: 2022-01-17 09:22 GMT

 కరోనా వేళ ఏపీఎస్‌ ఆర్టీసీ అప్రమత్తం

APSRTC: కరోనా కేసులు పెరుగుతున్న వేళ ఏపీఎస్‌ ఆర్టీసీ అప్రమత్తమైంది. ప్రయాణికులు కోవిడ్‌ బారినపడకుండా ఉండటానికి మైకుల ద్వారా జాగ్రత్తలు సూచిస్తున్నారు. బస్‌ స్టేషన్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.

Tags:    

Similar News