Chandrababu: కుప్పం నుంచి మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలి

Chandrababu: జగన్ పాలనలో ఆడబిడ్డలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి

Update: 2024-03-25 10:38 GMT

Chandrababu: కుప్పం నుంచి మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలి

Chandrababu: కుప్పం నుంచి మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆ నియోజకవర్గ ప్రజలను కోరారు టీడీపీ అధినేత చంద్రబాబు. మహిళా సంఘాలతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న బాబు.. కుప్పం నుంచి ఎమ్మెల్యేగా మరోసారి రెన్యువల్ కోసం వచ్చానని, అందుకు మీ ఆశీర్వాదం కావాలన్నారు. జగన్ పాలనలో ఆడబిడ్డలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయన్నారు. గంజాయి, డ్రగ్స్‌కు ఏపీ అడ్డాగా మారిందని చంద్రబాబు ధ్వజమెత్తారు.

Tags:    

Similar News