Andhra Pradesh: ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్
Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం న్యూ ఇయర్ సందర్భంగా మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పింది.
Andhra Pradesh: ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్
Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం న్యూ ఇయర్ సందర్భంగా మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ రాష్ట్రం తీసుకున్న నిర్ణయమే తీసుకుంది. కరోనా ఆంక్షల నేపథ్యంలో వైన్ షాపులు మూసివేస్తారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. డిసెంబర్ 31న అర్ధరాత్రి 12గంటల వరకు బార్లకు అనుమతిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. వైన్ షాపులు రాత్రి 10గంటల వరకే తెరిచి ఉంటాయని.. అయితే 10గంటల లోపు క్యూలో ఉన్నవారికి ఆ తర్వాత కూడా మద్యం విక్రయిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు 2021, డిసెంబర్ 31వ తేదీ శుక్రవారం ఉత్తర్వులు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ జారీ చేశారు.