Andhra Pradesh: ఏపీలోని తెలంగాణ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌

Andhra Pradesh: ఏపీలోని తెలంగాణ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది జగన్‌ సర్కార్‌.

Update: 2021-03-31 12:19 GMT

Andhra Pradesh: ఏపీలోని తెలంగాణ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌

Andhra Pradesh: ఏపీలోని తెలంగాణ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది జగన్‌ సర్కార్‌. 711 మందిని రిలీవ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ఎంప్లాయీస్‌ విజ్ఞప్తితో రిలీవ్‌ చేస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భంగా ఉద్యోగులకు సీఎం జగన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఆనందంతో సీఎం జగన్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు తెలంగాణ ఉద్యోగులు.

Tags:    

Similar News