అమరావతిపై వేసిన పిటిషన్లను త్వరగా విచారించాలన్న ఏపీ ప్రభుత్వం
*అమరావతిపై వేసిన పిటిషన్లను త్వరగా విచారించాలన్న ఏపీ ప్రభుత్వం
మార్చి 28న సుప్రీంకోర్టులో ఏపీ రాజధాని కేసు
Supreme Court: అమరావతిపై వేసిన పిటిషన్లను త్వరగా విచారించాలని సుప్రీంకోర్టును ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది కోరారు. జస్టిస్ జోసఫ్, జస్టిస్ నాగరత్నం ధర్మాసనం ఎదుట అమరావతి పిటిషన్లపై ఏపీ ప్రభుత్వ న్యాయవాది ప్రస్తావించారు. దీంతో మార్చి 28న విచారిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది.