సచివాలయ పరీక్షా ఫలితాలు విడుదల.. ఫలితాల కోసం క్లిక్ చేయండి..

సచివాలయ పరీక్షా ఫలితాలు విడుదల.. ఫలితాల కోసం క్లిక్ చేయండి.. సచివాలయ పరీక్షా ఫలితాలు విడుదల.. ఫలితాల కోసం క్లిక్ చేయండి..

Update: 2019-09-19 07:43 GMT

ఆంధ్రప్రదేశ్‌ గ్రామ/వార్డు సచివాలయ పరీక్షా ఫలితాలు విడుదల అయ్యాయి. మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లతో కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జన్మోహాన్ రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. www.gramasachivalayam.ap.gov.in లో చెక్ చేసుకోవచ్చు. కాగా ఏపీలో మొత్తం 1,26,728 సచివాలయ ఉద్యోగాల పోస్టుల భర్తీ కి జగన్‌ ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. వీటిల్లో గ్రామ సచివాలయాల్లో 13 విభాగాలకు సంబంధించి 95,088 పోస్టులు, వార్డు సచివాలయాల్లో 9 విభాగాలకు సంబంధించి 33,501 పోస్టులకు.. ఈనెల 1 నుంచి 8 వరకు పరీక్షలు జరిగాయి.. మొత్తం 19 లక్షల 74 వేల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. 

Tags:    

Similar News