Home > తాజా వార్తలు
తాజా వార్తలు - Page 7
జగన్ సర్కార్ నుంచి మరో కొత్త పథకం
23 Feb 2021 11:04 AM GMTఏపీ ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని అగ్రవర్ణ పేద మహిళల కోసం 670కోట్ల రూపాయలతో ఈబీసీ నేస్తం అమలు చేయనుంది. ఈ ఏడాదీ...
అమెరికాలో కరోనా మరణాలు: 3 యుద్ధాలతో సమానం
23 Feb 2021 10:54 AM GMTప్రపంచవ్యాప్తంగా కరోనా సృష్టించిన కల్లోలం అంతఇంత కాదు ఏడాదిలోనే లక్షలాది మంది ఈ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. యూఎస్లో కోవిడ్ మరణాలు రికార్డు...
Sachin Tendulkar : ఉచితంగా సచిన్ క్రికెట్ పాఠాలు .. ఎక్కడో తెలుసా..
23 Feb 2021 10:36 AM GMTబ్యాటింగ్ లో టిప్స్ సచిన్ టెండూల్కర్ నేర్పిస్తానంటే.. క్రికెట్ రానివారు కూడా సిద్ధమైపోతారనడంలో సందేహం లేదు.
రేపటి నుంచి మూడో టెస్ట్: సిద్ధమైన భారత్, ఇంగ్లండ్ జట్లు
23 Feb 2021 10:24 AM GMTటీమిండియా-ఇంగ్లండ్ల మధ్య టెస్ట్ సిరీస్ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే 1-1తో సిరీస్లో సమ ఉజ్జీలుగా నిలిచాయ్ రెండు జట్లు. మూడో టెస్ట్ మ్యాచ్...
ఒక్క ట్వీట్ చేసి రూ. 1.10 లక్షల కోట్లు నష్టపోయిన ఎలాన్ మస్క్!
23 Feb 2021 10:15 AM GMTస్పేస్ ఎక్స్, టెస్లా కంపెనీల అధినేత, నిన్న మొన్నటి వరకూ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఉన్న ఎలాన్ మస్క్, తన ట్వీట్ల ద్వారా నష్టం తెచ్చుకోవడం కొత్తేమీ...
దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల బాట
23 Feb 2021 9:58 AM GMTదేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల బాటన సాగాయి. గ్లోబల్ మార్కెట్ల సానుకూల సంకేతాల నేపధ్యంలో దేశీ సూచీలు యూ-టర్న్ తీసుకుని లాభాల్లో కొనసాగుతున్నాయి. ఆరంభ...
Ramya Krishnan: వీళ్లతో పనిచేస్తే..పార్టీ మూడ్ లో ఉన్నట్లే: రమ్యకృష్ణ
23 Feb 2021 9:53 AM GMTRamya Krishnan: మంచి కంపెనీ దొరకాలే గానీ చేసే పని కూడా పార్టీ ఫీల్ తో ఉంటుందంటున్నారు సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ.
Pink ball Test: మరో రికార్డుకు చేరువలో ఇషాంత్ శర్మ
23 Feb 2021 9:47 AM GMTPink ball Test: మూడో టెస్ట్ మ్యాచ్లో కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకునేందుకు ఇషాంత్ శర్మ రెడీ అయ్యాడు. అహ్మదాబాద్ వేదికగా జరగనున్న పింక్బాల్...
AP Cabinet: కీలక నిర్ణయాలకు మంత్రి వర్గం ఆమోదం
23 Feb 2021 9:38 AM GMTసీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపైనా, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న...
రేపటి నుంచి 6,7,8 తరగతులు ప్రారంభం
23 Feb 2021 9:30 AM GMTతెలంగాణలో రేపటి నుంచి 6,7,8 తరగతులను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రేపటి నుంచి 6,7,8 తరగతులు ప్రారంభించుకోవచ్చని మంత్రి సబిత వెల్లడించారు....
భార్య, కుమార్తెను కాపాడుకునేందుకు.. చిరుతపులితో పోరాడి చంపేసిన..
23 Feb 2021 9:20 AM GMTకర్ణాటకలో ఓ వ్యక్తి తన కుటుంబ సభ్యులను కాపాడుకునేందుకు చిరుతపులితో వీరోచితంగా పోరాడి దాన్ని అంతమొందించాడు. కర్ణాటకలోని హసన్ జిల్లా బెండాకెరె ప్రాంతంలో ...
Chaminda Vaas : మూడు రోజుల క్రితమే నియామకం.. అప్పుడే రాజీనామా..!
23 Feb 2021 9:18 AM GMTChaminda Vaas: శ్రీలంక బౌలింగ్ కోచ్ గా 3 రోజుల క్రితం ఎంపికైన చమిందా వాస్..అప్పుడే కోచింగ్ పదవికి గుడ్ బై చెప్పేశాడు.