Tollywood Celebrities Visits Tirumala Temple
తిరుమల శ్రీవారిని పలువురు సినీనటులు దర్శించుకున్నారు. సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు, హీరోయిన్ కళ్యాణి, హాస్యనటుడు వెన్నల కిషోర్లు విఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించారు.
తిరుమల శ్రీవారిని పలువురు సినీనటులు దర్శించుకున్నారు. సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు, హీరోయిన్ కళ్యాణి, హాస్యనటుడు వెన్నల కిషోర్లు విఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించారు.