గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 21శాతం తగ్గిన నేరాలు

గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 21 శాతం నేరాలు తగ్గాయన్నారు సైబరాబాద్ సీపీ సజ్జనార్. 2018లో మొత్తం 16,811 కేసులు నమోదవగా... అందులో 201 కిడ్నాప్ కేసులు ఉన్నాయన్నారు.

Update: 2018-12-29 06:54 GMT
గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 21 శాతం నేరాలు తగ్గాయన్నారు సైబరాబాద్ సీపీ సజ్జనార్. 2018లో మొత్తం 16,811 కేసులు నమోదవగా... అందులో 201 కిడ్నాప్ కేసులు ఉన్నాయన్నారు.

Similar News