Harish Rao: మూడేళ్లలో మెట్రో పనులు పూర్తి చేస్తాం

Harish Rao: 31కి.మీ. మెట్రో లైన్‌ కోసం రూ. 6,250 కోట్ల వ్యయం

Update: 2023-02-06 09:46 GMT

Harish Rao: మూడేళ్లలో మెట్రో పనులు పూర్తి చేస్తాం

Telangana Budget 2023: రాయదుర్గం నుంచి శంషాబాద్‌ వరకు మెట్రో విస్తరణ చేయబోతున్నట్లు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీలో వెల్లడించారు. 31 కిలోమీటర్ల మేర విస్తరించే మెట్రో కోసం 6వేల 250 కోట్ల వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతో చేపడుతోందన్నారు. వచ్చే మూడేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని హరీశ్‌ రావు చెప్పారు. 

Tags:    

Similar News