Uttam Kumar: కాళేశ్వరంపై ఫోకస్.. మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటుపై మంత్రి ఉత్తమ్ రివ్యూ

Uttam Kumar: ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్న మంత్రి ఉత్తమ్

Update: 2023-12-17 09:51 GMT

Uttam Kumar: కాళేశ్వరంపై ఫోకస్.. మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటుపై మంత్రి ఉత్తమ్ రివ్యూ

Uttam Kumar: కాళేశ్వరంపై తెలంగాణ సర్కార్ ఫోకస్ పెట్టింది. మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటుపై మంత్రి ఉత్తమ్ రివ్యూ నిర్వహించారు. ఈఎన్‌సీ మురళీధర్, ఇతర ఉన్నతాధికారులతో భేటీ అయి వివరాలు తెలుసుకున్నారు. మేడిగడ్డ వద్ద ప్రస్తుత పరిస్థితిని మంత్రి ఉత్తమ్ ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు.

Tags:    

Similar News