Whip Balaraju: రాహుల్ డ్రగ్స్ వాడతారని సుబ్రహ్మణ్యస్వామి చెప్పారు

*రేవంత్‌రెడ్డిపై ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు ఫైర్ *రేవంత్ ఆర్టీఐ బ్లాక్‌ మెయిల్ వ్యవహారం బయటికి తీస్తాము

Update: 2021-09-20 14:00 GMT

ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు (ఫైల్ ఫోటో)

Whip Balaraju: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు ఫైర్ అయ్యారు. డ్రగ్స్ కేసుల మంత్రి కేటీఆర్‌పై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ డ్రగ్స్ వాడతారని సుబ్రహ్మణ్యస్వామి చెప్పారని.. కేటీఆర్‌పై తప్పుడు ప్రచారానికి.. రేవంత్ రెడ్డి పరువు నష్టం కేసు ఎదుర్కొవాలంటున్నారు గువ్వల బాలరాజు.

Tags:    

Similar News