Telangana: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ వాణీదేవికి కరోనా

Telangana: ప్రైమరీ కాంట్రాక్ట్స్‌‌ను అలర్ట్ చేస్తూ ట్వీట్‌

Update: 2021-03-29 01:50 GMT
ఏంమ్మెల్సీ వాణి దేవి (ఫైల్ ఫోటో)

Telangana: టీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ సురభి వాణీదేవికి కరోనా సోకింది. తనకు కోవిడ్‌ పాజిటివ్ వచ్చిందని వాణీదేవి ట్వీట్ చేశారు. అలాగే, తనతో ప్రైమరీ కాంటాక్ట్ ఉన్నవారంతా హోమ్ ఐసోలేషన్ లో ఉండాని సూచించారు. అవసరమైతే కరోనా పరీక్షలు చేయించుకోవాలని వాణీదేవి కోరారు.

Tags:    

Similar News