Sajjanar: దిశ కమిషన్‌ విచారణకు వీసీ సజ్జనార్‌

Sajjanar: సమన్లు జారీ చేసిన త్రిసభ్య కమిటీ

Update: 2021-09-29 04:47 GMT

వీసీ సజ్జనార్ కి సామాన్లు జారీ చేసిన త్రిసభ్య కమిటీ (ఫైల్ ఇమేజ్)

Sajjanar: దిశ కమిషన్‌ విచారణకు హాజరుకావాలని వీసీ సజ్జనార్‌కు త్రిసభ్య కమిటీ సమన్లు జారీ చేసింది. దీంతో.. ఇవాళ కమిటీ ముందు హాజరుకానున్నారు సజ్జనార్‌. ఎన్‌కౌంటర్‌ జరిగిన విధానం, నిందితుల కుటుంబ సభ్యులు ఆరోపణలపై విచారించనున్నారు. ఇప్పటికే ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులు, పంచనామా చేసిన మేజిస్ట్రేట్‌ను విచారణ చేపట్టింది కమిషన్. అయితే.. సజ్జనార్‌ విచారణ అనంతరం మరోసారి సిట్‌ చీఫ్‌ మహేశ్‌ భగవత్‌ను విచారణ చేసే ఛాన్స్‌ ఉన్నట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News