Mokila: చెట్టును ఢీకొన్న స్పోర్ట్స్ కారు.. నలుగురు విద్యార్థులు మృతి
Mokila: రంగారెడ్డి జిల్లా మోకిలాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మీర్జాగూడలో వేగంగా వస్తున్న స్పోర్ట్స్ కారు చెట్టును ఢీ కొట్టింది.
Mokila: చెట్టును ఢీకొన్న స్పోర్ట్స్ కారు.. నలుగురు విద్యార్థులు మృతి
Mokila: రంగారెడ్డి జిల్లా మోకిలాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మీర్జాగూడలో వేగంగా వస్తున్న స్పోర్ట్స్ కారు చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. మరొక యువతికి గాయాలయ్యాయి. గాయపడిన యువతిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. మృతులు సూర్యతేజ, సుమిత్, శ్రీ నిఖిల్, రోహిత్ ICFAI విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. వీరంతా మోకిలా నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.