Revanth Reddy: రైతులకు అండగా కాంగ్రెస్‌ ఉంటుంది

Revanth Reddy:*కేంద్రాన్ని టీఆర్‌ఎస్‌ నాయకులు నిలదీయలేకపోయారు *రైతులు ఆత్మహత్యలకు పాల్పడ వద్దు

Update: 2021-12-24 15:45 GMT

రైతులకు అండగా కాంగ్రెస్‌ ఉంటుంది(ఫోటో-ది హన్స్ ఇండియా)

Revanth Reddy: తెలంగాణలో రైతుల సమస్యపై టీఆర్‌ఎస్‌ నాయకులు కేంద్రానికి నిలదీయలేకపోయారని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకోరాదని రేవంత్‌ పిలుపునిచ్చారు. రైతులకు అండగా కాంగ్రెస్‌ ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలో రచ్చబండ కార్యక్రమానికి కాంగ్రెస్‌ పూనుకుంది. ఈ సందర్భంగా డిసెంబర్‌ 27న ఎర్రవెల్లిలో రచ్చబండ నిర్వహిస్తున్నట్లు రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ముఖ్య నేతలంతా పాల్గొంటారు.

Tags:    

Similar News