పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాష్కీ అధ్యక్షతన సమావేశం

Gandhi Bhavan: గాంధీభవన్‌లో టీపీసీసీ ప్రచార కమిటీ సమావేశం అయ్యింది.

Update: 2024-03-29 11:45 GMT

పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాష్కీ అధ్యక్షతన సమావేశం

Gandhi Bhavan: గాంధీభవన్‌లో టీపీసీసీ ప్రచార కమిటీ సమావేశం అయ్యింది. ఆ కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్ అధ్యక్షతన భేటీ కొనసాగుతోంది. ఈ సమావేశంలో ఏఐసీసీ ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీ, మంత్రి పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్ చౌదరి, విష్ణునాథ్ పాల్గొన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చించారు.

Tags:    

Similar News