Revanth Reddy: కాంగ్రెస్ పార్టీకి ఓనర్లు ఎవరు లేరు., కష్టపడిన వారే ఓనర్లు

* కాంగ్రెస్ పార్టీ క్రైసిస్‌లో ఉందన్న రేవంత్ రెడ్డి * అందుకే తనను అధ్యక్షుడిగా నియమించిందని వ్యాఖ్య

Update: 2021-08-21 10:15 GMT

రేవంత్ రెడ్డి(ఫైల్ ఫోటో)

Revanth Reddy: కాంగ్రెస్ పార్టీ క్రైసిస్‌లో ఉందనే తనను పీసీసీ చీఫ్‌గా నియమించిందని రేవంత్ రెడ్డి అన్నారు. తన మీద నమ్మకం ఉంచి ఈ పదవిని కట్టబెట్టిందని అన్నారు. కష్టాల్లోనే నాయకులు అవసరం ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎవ్వరు ఓనర్లు లేరు కష్టపడ్డవారే ఓనర్లు అవుతారని స్పష్టం చేశారు. శంషాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్‌ హాల్‌లో టీపీసీసీ యూత్ కాంగ్రెస్ కార్యవర్గ సమావేశానికి ముఖ్యఅతిథిగా రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ ఏర్పాడిందే నిధులు, నీళ్లు, నియామకాలు కోసం అన్నారు.

Tags:    

Similar News