Revanth Reddy: నిర్మల్‌కు చేరుకున్న టీ.పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి

Revanth Reddy: పెట్రోల్‌, డీజిల్‌ పెంపునకు నిరసనగా మహాధర్నా * ఎడ్ల బండ్లు, సైకిల్‌ ర్యాలీ చేపట్టిన కాంగ్రెస్‌ నేతలు

Update: 2021-07-12 08:36 GMT

రేవంత్ రెడ్డి (ఫైల్ ఇమేజ్)

Revanth Reddy: టీ.పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి నిర్మల్‌కు చేరుకున్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ధర పెంపునకు వ్యతిరేకంగా ఎడ్ల బండ్లు, సైకిల్‌ ర్యాలీలో పాల్గొన్నారు ఆ‍యన. ఈ నిరసన ర్యాలీలో కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Tags:    

Similar News