Revanth Reddy: రేపు ఢిల్లీకి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి

Revanth Reddy: తొలిసారి టీపీసీసీ హోదాలో ఢిల్లీకి వెళ్లనున్న రేవంత్ రెడ్డి

Update: 2021-07-13 09:05 GMT

రేపు ఢిల్లీ వెళ్లనున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (ఫైల్ ఇమేజ్)

Revanth Reddy: రేవంత్‌రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో తొలిసారి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు ఢిల్లీలో పార్లమెంట్‌ డిఫెన్స్ కమిటీ మీటింగ్‌ జరుగనుంది. ఈ సమావేశానికి రేవంత్‌ రెడ్డి హాజరుకానున్నారు. అంతకుముందు రాహుల్‌ గాంధీని కలవనున్నారు రేవంత్‌రెడ్డి.

Full View


Tags:    

Similar News