Mancherial: నెల రోజులుగా విద్యుత్ సరఫరాలో అంతరాయం.. అధికారులు వెంటనే స్పందించి.. విద్యుత్‌ సరఫరా చేయాలని రైతుల ఆవేదన

Mancherial: విద్యుత్‌ అధికారులు కనెక్షన్‌ ఇవ్వడం లేదని వాపోయిన రైతులు

Update: 2024-03-09 11:00 GMT

Mancherial: నెల రోజులుగా విద్యుత్ సరఫరాలో అంతరాయం.. అధికారులు వెంటనే స్పందించి.. విద్యుత్‌ సరఫరా చేయాలని రైతుల ఆవేదన

Mancherial: మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం గొల్లపల్లిలో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో రైతుల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో దాదాపు 80 ఎకరాల్లో వరి పంట నెర్రెలు బారింది. కొత్త కనెక్షన్ల కోసం డీడీలు తీసి 3 నెలలు గడుస్తున్న.. విద్యుత్‌ అధికారులు కనెక్షన్‌ ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించి.. విద్యుత్‌ సరఫరా చేయాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

Tags:    

Similar News