Telangana: నేడు తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం

* సెప్టెంబర్‌ 1 నుంచి విద్యాసంస్థలో ప్రత్యక్ష తరగతులు * ఉన్నతాధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమావేశం

Update: 2021-08-30 03:45 GMT

ఉన్నతాధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమావేశం (ఫైల్ ఫోటో)

Telangana: ఇవాళ తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయాలు తీసుకోనుంది. సెప్టెంబర్‌ 1 నుంచి విద్యాసంస్థలో ప్రత్యక్ష తరగతులు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమావేశం కానున్నారు. ప్రత్యక్ష తరగతులకు ఎలాంటి మార్గదర్శకాలు ఉండాలో నిర్ణయం తీసుకోనున్నారు. అన్ని జిల్లాల డీఈవోలు, రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి వర్చువల్ సమావేశం నిర్వహించనున్నారు.

Tags:    

Similar News