హైకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్యే రాజాసింగ్‌ కుటుంబ సభ్యులు

*రాజాసింగ్‌పై పీడీయాక్ట్ ఎత్తివేయాలని పిటిషన్

Update: 2022-09-06 11:43 GMT

హైకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్యే రాజాసింగ్‌ కుటుంబ సభ్యులు 

Raja Singh: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై నమోదైన పీడీయాక్ట్‌ కేసుపై ఆయన భార్య.. హైకోర్టును ఆశ్రయించారు. రాజాసింగ్‌పై నమోదైన పీడీయాక్ట్‌ను ఎత్తివేసి.. బెయిల్ మంజూరు చేయాలని.. ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేట్టిన హైకోర్ట్ ధర్మాసనం.. మంగళ్‌హాట్‌ SHO కి నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.

Tags:    

Similar News