తెలంగాణా మంత్రి నిరంజన్‌రెడ్డికి మాతృ వినియోగం

Update: 2019-07-22 03:18 GMT

మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి సింగిరెడ్డి తారకమ్మ సోమవారం తెల్లవారుజామున వనపర్తిలో చనిపోయారు. ఆమె వయస్సు 105 సంవత్సరాలు. 

Tags:    

Similar News