High Court: హుస్సేన్ సాగర్‌లో గణేష్ నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టులో విచారణ

హస్సేన్ సాగర్‌లో గణేష్, దుర్గ విగ్రహాల నిమజ్జనం నిషేధించాలని పిల్

Update: 2021-09-01 04:23 GMT
హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనం పై తెలంగాణ హై కోర్ట్ లో  విచారణ (ఫోటో ది హన్స్ ఇండియా)

High Court: హుస్సేన్ సాగర్‌ గణేష్ నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టులో దాఖలు అయిన పిల్ పై ఇవాళ విచారణ జరగనుంది. హస్సేన్ సాగర్‌లో గణేష్, దుర్గ విగ్రహాల నిమజ్జనం నిషేధించాలని లాయర్ వేణుమాధవ్ వేసిన పిల్ పై విచారణ జరగనుంది. మరోవైపు నిమజ్జనం ఏర్పాట్లు, చర్యలపై జీహెచ్ఎంసీ, హైదరాబాద్ సీపీ పూర్తి వివరాలు సమర్పించనుంది. నివేదిక సమర్పించకపోతే సీనియర్ అధికారులు హాజరు కావాల్సి ఉంటుందని గత విచారణలో హైకోర్టు హెచ్చరించింది. ఇవాళ పిల్ పై వాదనలు కొనసాగనున్నాయి.

Full View


Tags:    

Similar News