Telangana: తెలంగాణ హైకోర్టులో బీజేపీకి చుక్కెదురు

Telangana: బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ పై స్టేకు నో

Update: 2022-03-11 10:22 GMT

బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ పై స్టేకు నో

Telangana: బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ పై స్టే ఇవ్వడానికి తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. చట్టసభలో తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరించింది. నిరసనల పేరుతో సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగిస్తున్నారంటూ సభ ప్రారంభం రోజునే ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, రాజాసింగ్, ఈటల రాజేందర్ లపై ఈ సెషన్ అంతా వర్తించేలా బహిష్కరణ వేటు వేశారు. దీనిపై బీజేపీ ఎమ్మెల్యేలు కోర్టును ఆశ్రయించారు. అయితే తాము తమ స్థానాల్లోనే ఉన్నామని, వెల్ లోకి కూడా దూసుకెళ్లలేదని నల్ల కండువాలు కప్పుకొని నిరనస తెలిపామన్నారు.

Tags:    

Similar News