Telangana: రవాణాశాఖ ప్రక్షాళన.. 150 మంది ఎంవీఐలు, 23 మంది ఆర్టీవోలు బదిలీ

Telangana: ఏడుగురు డీటీవోలనూ బదిలీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

Update: 2024-02-17 10:01 GMT

Telangana: రవాణాశాఖ ప్రక్షాళన.. 150 మంది ఎంవీఐలు, 23 మంది ఆర్టీవోలు బదిలీ

Telangana: రవాణాశాఖ ప్రక్షాళన దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేసింది. అధికారుల బదిలీ కోసం ప్రత్యేక జీవో విడుదల చేసింది. 150 మంది ఎంవీఐలు, 23 మంది ఆర్డీవోలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏడుగురు డీటీవోలనూ కూడా తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేసింది.

Tags:    

Similar News